Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి తమిళ భక్తుడు రూ. 1.83 కోట్ల బంగారు బిస్కెట్లు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (12:54 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే దైవం. ఆ దైవం చల్లని దీవెనల కారణంగా సుఖసంతోషాలతో వున్నామని భక్తులు విశ్వసిస్తారు. తమ మొక్కులు తీర్చుకుంటూ వుంటారు. తాజాగా తమిళనాడు కోయంబత్తూరుకి చెందిన వ్యాపారి శ్రీవారికి రూ. 1.83 కోట్లు విలువైన బంగారం బిస్కెట్లు కానుకగా సమర్పించారు.
 
తితిదే ఈవో ధర్మారెడ్డికి బంగారు బిస్కెట్లను అందించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాగుతోంది. నిన్న 27 వేల మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments