Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి తమిళ భక్తుడు రూ. 1.83 కోట్ల బంగారు బిస్కెట్లు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (12:54 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే దైవం. ఆ దైవం చల్లని దీవెనల కారణంగా సుఖసంతోషాలతో వున్నామని భక్తులు విశ్వసిస్తారు. తమ మొక్కులు తీర్చుకుంటూ వుంటారు. తాజాగా తమిళనాడు కోయంబత్తూరుకి చెందిన వ్యాపారి శ్రీవారికి రూ. 1.83 కోట్లు విలువైన బంగారం బిస్కెట్లు కానుకగా సమర్పించారు.
 
తితిదే ఈవో ధర్మారెడ్డికి బంగారు బిస్కెట్లను అందించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాగుతోంది. నిన్న 27 వేల మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments