Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి తమిళ భక్తుడు రూ. 1.83 కోట్ల బంగారు బిస్కెట్లు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (12:54 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే దైవం. ఆ దైవం చల్లని దీవెనల కారణంగా సుఖసంతోషాలతో వున్నామని భక్తులు విశ్వసిస్తారు. తమ మొక్కులు తీర్చుకుంటూ వుంటారు. తాజాగా తమిళనాడు కోయంబత్తూరుకి చెందిన వ్యాపారి శ్రీవారికి రూ. 1.83 కోట్లు విలువైన బంగారం బిస్కెట్లు కానుకగా సమర్పించారు.
 
తితిదే ఈవో ధర్మారెడ్డికి బంగారు బిస్కెట్లను అందించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాగుతోంది. నిన్న 27 వేల మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments