Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టిసీమకే కాదు పులివెందులకు కూడా నీళ్ళు తీసుకొచ్చా

మైల‌వ‌రం: పట్టిసీమకే కాదు నీ పులివెందులకు కూడా నీళ్ళు తీసుకొచ్చా... అంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పైన విమ‌ర్శ‌లు చేశారు. పట్టిసేమ దండగ అని జ‌గ‌న్, వైసీపీ నేత‌లు సీఎం చంద్రబాబును, త‌న‌ను విమర్శించారని, కాని సంవత్సర కాలంలో ఒక మహా స

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (22:04 IST)
మైల‌వ‌రం: పట్టిసీమకే కాదు నీ పులివెందులకు కూడా నీళ్ళు తీసుకొచ్చా... అంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పైన విమ‌ర్శ‌లు చేశారు. పట్టిసేమ దండగ అని జ‌గ‌న్, వైసీపీ నేత‌లు సీఎం చంద్రబాబును, త‌న‌ను విమర్శించారని, కాని సంవత్సర కాలంలో ఒక మహా సంకల్పంతో గోదావరి తల్లిని కృష్ణా నదితో అనుసంధానం చేసిన అప‌ర‌భ‌గీరథుడు చంద్ర‌బాబు అని కొనియాడారు.
 
రాయ‌ల‌సీమ‌లో చినీ చెట్ల‌ను బ‌తికించి రైతుల పంటను కాపాడారని మంత్రి ఉమ‌ అన్నారు. జన చైత్యన్య యాత్రలో భాగంగా దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం మండలంలోని వెల్వడం, తొలుకోడు, గణపవరం గ్రామాలలో పర్యటించారు. 50 కోట్ల రూపాయ‌ల‌తో చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతానికి, తాగునీరు, సాగునీరు అందిస్తామ‌ని, నాగార్జునసాగర్ కాలువలలోకి నీళ్ళు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments