Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనుగోలు చేసిన భూముల అమ్ముకోవడానికే విశాఖ రాజధాని నాటకం : దేవినేని

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (11:50 IST)
తాము కొనుగోలు చేసిన భూములను అమ్ముకోవడానికే విశాఖ రాజధాని అంటూ వైకాపా నేతలు నాటకమాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఇందుకోసం రాజధాని పేరుతో మూడు ముక్కలాటకు తెరతీశారని ఆరోపించారు. 
 
ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మూడు రాజధానుల కోసం ఒక్క వైకాపా ఎమ్మెల్యేనే రాజీనామా అంటున్నారంటే, మిగతా 150 మంది అమరావతికి అనుకూలమే కదా? అని సందేహం వ్యక్తం చేశారు. విశాఖలో భూములు లేవన్న విజయసాయి రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. 
 
భారీగా భూములు కొన్నది ఆయన అల్లుడు, కూతురేనని ఉమా ఆరోపించారు. క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేసుకుని వెళ్లిపోవడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని అనుమానం వ్యక్తంచేశారు. పంచాయతీల్లో సొమ్ముల్లేక వైకాపా సర్పంచులే భిక్షాటన చేసుకోవడం ప్రభుత్వతీరుకు నిదర్శనమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments