Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనుగోలు చేసిన భూముల అమ్ముకోవడానికే విశాఖ రాజధాని నాటకం : దేవినేని

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (11:50 IST)
తాము కొనుగోలు చేసిన భూములను అమ్ముకోవడానికే విశాఖ రాజధాని అంటూ వైకాపా నేతలు నాటకమాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఇందుకోసం రాజధాని పేరుతో మూడు ముక్కలాటకు తెరతీశారని ఆరోపించారు. 
 
ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మూడు రాజధానుల కోసం ఒక్క వైకాపా ఎమ్మెల్యేనే రాజీనామా అంటున్నారంటే, మిగతా 150 మంది అమరావతికి అనుకూలమే కదా? అని సందేహం వ్యక్తం చేశారు. విశాఖలో భూములు లేవన్న విజయసాయి రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. 
 
భారీగా భూములు కొన్నది ఆయన అల్లుడు, కూతురేనని ఉమా ఆరోపించారు. క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేసుకుని వెళ్లిపోవడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని అనుమానం వ్యక్తంచేశారు. పంచాయతీల్లో సొమ్ముల్లేక వైకాపా సర్పంచులే భిక్షాటన చేసుకోవడం ప్రభుత్వతీరుకు నిదర్శనమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments