Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల కుప్ప‌లు... ఆర్ధిక స్థితిపై శ్వేత ప‌త్రం ఇవ్వ‌గ‌ల‌రా?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (20:34 IST)
ఆంద్ర‌ప్ర‌దేశ్ అప్పుల కుప్ప అయిపోయింద‌ని, డిసెంబర్ వరకు ఉన్న రుణ పరిమితిని ఇప్పటికే పూర్తిగా దాటేశార‌ని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ఏపీ అప్పుల్లో తప్పుడులెక్కలు బయటపడడంతో  ప్రభుత్వ పరపతి పోయింద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఆరోపించారు.

కాగ్ కడిగేసినా, మళ్లీ రుణ పరిమితి దాటేశారు ... అధిక వడ్డీలకు తెస్తూ, వేల కోట్ల అప్పులు దాచేసి పరిమితిమించి అప్పులు చేస్తారా?  ఏపీ ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? వైయస్ జగన్ అని దేవినేని ఉమ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments