Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపి కండువాతోనే చనిపోవాలని 1993లోనే అనుకున్నా... దేవినేని నెహ్రూ

దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... తను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (21:55 IST)
దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... తను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా తిరిగి తెదేపాలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 
 
చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి రక్షణ కవచంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కనీసం కూర్చునేందుకు కుర్చీ, టేబుల్, ఫ్యానులు లేకపోయినా రెండేళ్లలోనే రాజధాని కోసం అవసరమైన నిధులు సాధించుకుంటూ వెళుతున్నారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అయితే తనకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ వైకాపా గురించి చెపుతూ... ఆ పార్టీకి రాష్ట్రం మీద అసలు అవగాహన లేదని కొట్టి పారేశారు. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments