Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కోసం పరుగులు తీసిన యువతి.. కాన్వాయ్‌తో పోటీ పడి రన్ (video)

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (17:01 IST)
Pawan Kalyan
సచివాలయానికి మొదటిసారి వెళ్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుడా పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అమరావతి రైతులు, ఫ్యాన్స్ కాన్వాయ్ వెంట పడ్డారు. 
 
ఇంకా ఓ మహిళా అభిమాని పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ఆ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. కాన్వాయ్ వేగానికి ఈడు కట్టింది. పవన్ కన్వాయ్ వెంట బైకులు పరుగులు తీస్తుంటే.. ఆ మహిళ పవన్‌ను చూసిన ఆనందంలో కాన్వాయ్ వేగాన్ని సులువుగా అందుకుంది. 
 
ఆ యువతి పరుగును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోను కాస్త వైరల్ చేస్తున్నారు. అలాగే జనసేనాని క్యాంప్ ఆఫీసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments