Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కోసం పరుగులు తీసిన యువతి.. కాన్వాయ్‌తో పోటీ పడి రన్ (video)

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (17:01 IST)
Pawan Kalyan
సచివాలయానికి మొదటిసారి వెళ్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుడా పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అమరావతి రైతులు, ఫ్యాన్స్ కాన్వాయ్ వెంట పడ్డారు. 
 
ఇంకా ఓ మహిళా అభిమాని పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ఆ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. కాన్వాయ్ వేగానికి ఈడు కట్టింది. పవన్ కన్వాయ్ వెంట బైకులు పరుగులు తీస్తుంటే.. ఆ మహిళ పవన్‌ను చూసిన ఆనందంలో కాన్వాయ్ వేగాన్ని సులువుగా అందుకుంది. 
 
ఆ యువతి పరుగును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోను కాస్త వైరల్ చేస్తున్నారు. అలాగే జనసేనాని క్యాంప్ ఆఫీసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments