Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రరూపంగా మారిన నివర్ తుఫాను : అల్లకల్లోలంగా సముద్రం

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (19:38 IST)
బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం క్ర‌మంగా నైరుతి బంగాళాఖాతం వైపు క‌దులుతూ తీవ్ర‌రూపం దాల్చింది. మ‌రో 24 గంట‌ల్లో ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి పుదుచ్చేరి, త‌మిళ‌నాడు మ‌ధ్య‌లోని క‌రైకాల్‌, మామ‌ల్లాపురం మ‌ధ్య తీరాన్ని తాక‌నుంది. 
 
మంగ‌ళ‌వారం నాడు ఈ తుఫాన్ తీరాన్ని తాకే అవ‌కాశం ఉన్న‌దని భారత వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం వాయుగుండం ప్ర‌భావంతో పుదుచ్చేరిలోని గాంధీ బీచ్ ఏరియాలో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. అల‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్నాయి. అందుకు సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో చూడ‌వచ్చు. 
 
కాగా, ఈ వాయుగుండం తుఫానుగా మారితే ఇరాన్ ప్రతిపాదించిన మేరకు 'నివర్' అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 550 కిమీ దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిమీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments