Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ జ్వరాలు.. హైదరాబాదీలు జాగ్రత్త

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:32 IST)
ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వైరల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందులో డెంగ్యూ జ్వరాల భారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుండి ఈనెల 18వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం 3వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందులో 1800 కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఇక ఖమ్మం లోనూ డెంగ్యూ కేసుల సంఖ్య అధికంగానే నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌లో ప్రతి వంద ఇళ్లలో 17 ఇళ్లలో డెంగ్యూ దోమలు ఉన్నట్టు అధికారులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి ఇంట్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అని అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో మరియు చుట్టు పక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments