Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ జ్వరాలు.. హైదరాబాదీలు జాగ్రత్త

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:32 IST)
ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వైరల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందులో డెంగ్యూ జ్వరాల భారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుండి ఈనెల 18వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం 3వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందులో 1800 కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఇక ఖమ్మం లోనూ డెంగ్యూ కేసుల సంఖ్య అధికంగానే నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌లో ప్రతి వంద ఇళ్లలో 17 ఇళ్లలో డెంగ్యూ దోమలు ఉన్నట్టు అధికారులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి ఇంట్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అని అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో మరియు చుట్టు పక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments