Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల ర‌ద్దుతో జ‌నం ఇబ్బందుల్లో ఉంటే, ఇంట్లో నిద్ర‌పోతావా? జ‌గ‌న్ పైన దేవినేని విసుర్లు...

విజయవాడ : నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత జ‌గ‌న్ 15 రోజులుగా ఇంట్లో పడుకున్నాడ‌ని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు అంశంలో జగన్ ఓ తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయాడ‌న్నారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకోవ

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (14:43 IST)
విజయవాడ : నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత జ‌గ‌న్ 15 రోజులుగా ఇంట్లో పడుకున్నాడ‌ని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు అంశంలో జగన్ ఓ తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయాడ‌న్నారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నాడ‌ని, దివీస్ యాజమాన్యాన్ని జగన్ డబ్బులు డిమాండ్ చేశార‌ని ఆరోపించారు. 
 
ఇవ్వలేదు కనుకే దివీస్‌ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడ‌ని, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల యాజమాన్యాలని జగన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడ‌న్నారు. దివీస్ ద్వారా 3 వేల మందికి ఉపాధి కలుగుతుందని, జగన్ బంధువుల ఫార్మా కాంపెనీల్లో కాలుష్యం జరుగుతున్నా వాటిపై ఎందుకు మాట్లాడరు... జగన్‌కి ఉన్న కేసులు చాలవా కొత్త కేసులు కావాలా...? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అచ్చోసిన అంబోతుల్లా హెరిటేజ్ పైన బురదజల్లుతున్నారు... అని దేవినేని ఉమ విమ‌ర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments