Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండపం పల్లిలో నాగాలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:08 IST)
తిరుపతి, చంద్రగిరి మండలం మండపం పల్లిలో నాగలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి హాజరయ్యారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆరాధిస్తున్న నాగాలమ్మ దేవత ప్రజలకు అండగా నిలిచి పరిరక్షిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ అభ్యర్థి అచ్యుత విజయకుమార్ రెడ్డిలను మోహిత్ రెడ్డి అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments