Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి గారూ.. క్షమాపణలు చెప్పండి.. లేదంటే పదవిపోతుంది: రఘురామకృష్ణ రాజు

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (16:51 IST)
న్యాయవ్యవస్థపై ప్రభుత్వ దాడి సరికాదు అని ఈ దాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. న్యాయవ్యవస్థపై దాడి కోర్టు ధిక్కారణ నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, కోర్టు ధిక్కరణకు పాల్పడినవారు పదవుల్లో ఉండే అర్హత కోల్పోతారని, ముఖ్యమంత్రి జగన్ తన పదవి కూడా  కోల్పోవాల్సి వస్తుందన్నారు రఘురామకృష్ణ రాజు.
 
నేను మా ముఖ్యమంత్రి జగన్‌ను ప్రేమిస్తున్నానని, ఇప్పటికైనా తప్పుడు సలహాదారులను ముఖ్యమంత్రి తొలగించాలన్నారు. తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెప్తే ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని, లేదంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోండి అంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగా కూడా రెడ్డీలే ఉంటారు అని విజయమ్మ, భారతి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అంటూ వ్యగాస్త్రాలు విసిరారు రఘురామ కృష్ణం రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments