Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివశివా... శవం గుడిలో ఉండ‌గానే పూజ‌లా?

నూజివీడు: అమ్మ‌వారి ఆల‌యంలో ఒక శ‌వం. అది ఉండ‌గానే అర్చ‌కుల అభిషేకాలు... పూజ‌లు... శివాశివా... ఇదేం క‌లికాలం...అని నివ్వెర‌పోతున్నారా... కృష్ణా జిల్లా నూజివీడులో ఇదే జ‌రిగింది. నూజివీడు కోటమహిషాసురమర్ధని అమ్మవారి ఆలయంలో అపచారం జ‌రిగింది. ఆలయంలో ఓ వ్యక

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (13:55 IST)
నూజివీడు: అమ్మ‌వారి ఆల‌యంలో ఒక శ‌వం. అది ఉండ‌గానే అర్చ‌కుల అభిషేకాలు... పూజ‌లు... శివాశివా... ఇదేం క‌లికాలం...అని నివ్వెర‌పోతున్నారా... కృష్ణా జిల్లా నూజివీడులో ఇదే జ‌రిగింది. నూజివీడు కోటమహిషాసురమర్ధని అమ్మవారి ఆలయంలో అపచారం జ‌రిగింది. ఆలయంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థిత‌లో మృతి చెందాడు. 
 
అత‌ని మృతదేహం గుడిలో ఉండగానే, సంప్రోక్షణ ఏమీ చేయకుండా ఉదయం నుండి అమ్మవారి ఆలయం శివాలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించేశారు. తీరా శ‌వ పంచ‌నామాకు వ‌చ్చిన పోలీసులు ఈ విడ్డూరాన్ని చూసి, ఆల‌యంలో పూజలు నిలిపివేశారు. కేసు వివ‌రాలు ప్ర‌శ్నిద్దామంటే, ఆలయ కార్యనిర్వహణాధికారి ప‌త్తా లేడు. అయినా ఇలాంటి అప‌చారాల వ‌ల్ల నూజివీడు పట్టణానికి అరిష్టమంటూ, భ‌క్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments