Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామరాజుకు పగలు విగ్గు.. రాత్రి పెగ్గు: వైసిపీ ఎంపి సెటైర్లు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (22:21 IST)
వైసీపీ పార్టీ, ప్రభుత్వం మీద తనదైన శైలిలో విరుచుకుపడుతున్న రఘురామకృష్ణ రాజుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సెటైర్లు విసిరారు. ‘రఘురామ‌కృష్ణ‌ రాజు గురించి మాట్లాడుకోవ‌డం సుద్ద దండగని, ఆయనకు ప‌గ‌లు విగ్గు - రాత్రి పెగ్గు’ అంటూ విమర్శలు చేశారు.
 
ఇటీవల రఘురామకృష్ణరాజు నోట్లో ఒక విదేశీ యువతి షాంపేన్ పోస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ సానుభూతిపరులు అభిమానులు ఆ ఫొటోను ఆధారంగా చేసుకుని రఘురామకృష్ణరాజును ట్రోల్ చేశారు. మరి నందిగం సురేష్  వ్యాఖ్యలపై రఘురామ రాజు రచ్చబండలో ఏం మాట్లాడతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments