Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (12:28 IST)
తల్లి తర్వాత తల్లితో సమానంగా చూసుకోవాల్సింది అత్త. అలాంటి అత్తే కోడలిని చిత్రహింసలు పెట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. 
 
శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్‌టిఆర్‌ నగర్‌లో నివాసముంటున్న కాలేషాకు, సోతిలకు 2010 సంవత్సరంలో వివాహమైంది. వీరికి జాను (5), జముద్దీన్‌ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం భర్త కాలేషా మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. 
 
దీంతో కోడలు సోతి భర్త ఇంటిలోనే ఉంటోంది. అయితే అత్త బేగం తరచూ కోడలిని వేధిస్తూ ఉండేది. ఇంట్లో పనులన్నీ చెప్పడంతో పాటు బయటకు వెళ్ళి డబ్బులు సంపాందించుకుని రమ్మని వేధింపులకు గురిచేసేంది. దీంతో మనస్థాపానికి గురైన సోతి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments