Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్ ఫ్లూపై బండారుకు హామీ ఇచ్చిన మంత్రి జేపీ నడ్డా!

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (13:46 IST)
తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీ ఇచ్చారు. 
 
స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బండారు దత్తాత్రేయ కోరిన విధంగా ఉస్మానియా, గాంధీ తదితర ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 
 
తెలంగాణకు మందులు పంపించటంతో పాటు అవసరమైన సాంకేతిక సాయం కూడా చేస్తున్నామన్నారు. స్వైన్‌ఫ్లూ మూలంగా తెలంగాణలో ఇంతవరకు 20మంది మరణించారని బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రికి చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments