Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన దాసరి...

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ప్రముఖ సినీ రచయత చిన్నికృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్‌లు బీజేపీలో చేరారు. అమిత్ షా విజయవాడకు వచ్చిన సందర్భంగా... వీరిద్దరూ ఆయన సమక్షంలో

Webdunia
గురువారం, 25 మే 2017 (11:18 IST)
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ప్రముఖ సినీ రచయత చిన్నికృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్‌లు బీజేపీలో చేరారు. అమిత్ షా విజయవాడకు వచ్చిన సందర్భంగా... వీరిద్దరూ ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ, ప్రధాని మోదీ రూపంలో గాంధీ మళ్లీ పుట్టాడనిపిస్తోందని కొనియాడారు. మోదీ పాలన చూసే తాను బీజేపీలో చేరానని చెప్పారు. 
 
కాగా, అమరావతి పర్యటనకు వచ్చిన అమిత్ షా... విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి 13 అంబులెన్సులను ప్రారంభించారు. ఈ అంబులెన్సులను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన ఎంపీ లాడ్స్ నిధులతో కొనుగోలు చేశారు. 
 
సురేష్ ప్రభు ఏపీ నుంచే రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి చంద్రబాబు, అమిత్ షా, వెంకయ్యనాయుడులు ఒకే విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి ఏపీ మంత్రులు ఘన స్వాగతం పలికారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments