Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరి దోపిడీ హత్య, కేసు.. నిందితుడి అరెస్ట్

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (14:25 IST)
కదిరి పట్టణంలో జరిగిన దండుపాళెం లాంటి దోపిడీలో నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దేవెనహళ్లికి చెందిన షఫీవుల్లా గత కొన్నేళ్లుగా కదిరి నివాసం వుంటున్నాడు. మంగళవారం కదిరి పట్టణానికి సమీపంలో నిందితుడు  ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
 
కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో గత సంవత్సరం నవంబరు 16న జరిగిన హత్య, దోపిడీ కేసులో నిందితుడు షఫీవుల్లాను కదిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశఆరు. 
 
ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిపై దాడి చేసి 50 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పక్కింట్లో ఉన్న శివమ్మ అనే మరో మహిళపై దాడి చేసి గాయపరిచి బంగారు నగలను కాజేశారు. 
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనిపై 50కి పైగా పోలీసుల బృందాలు నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు ఓ నిందితుడిని గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments