Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరి దోపిడీ హత్య, కేసు.. నిందితుడి అరెస్ట్

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (14:25 IST)
కదిరి పట్టణంలో జరిగిన దండుపాళెం లాంటి దోపిడీలో నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దేవెనహళ్లికి చెందిన షఫీవుల్లా గత కొన్నేళ్లుగా కదిరి నివాసం వుంటున్నాడు. మంగళవారం కదిరి పట్టణానికి సమీపంలో నిందితుడు  ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
 
కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో గత సంవత్సరం నవంబరు 16న జరిగిన హత్య, దోపిడీ కేసులో నిందితుడు షఫీవుల్లాను కదిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశఆరు. 
 
ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిపై దాడి చేసి 50 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పక్కింట్లో ఉన్న శివమ్మ అనే మరో మహిళపై దాడి చేసి గాయపరిచి బంగారు నగలను కాజేశారు. 
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనిపై 50కి పైగా పోలీసుల బృందాలు నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు ఓ నిందితుడిని గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments