Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా.. అయినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు: పురంధేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజాయితీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. 'చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా. ఓటుకు కోట్లు కేసు రూపంలో ఆయన తన నిజాయితీ నిరూపించుకున

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (10:55 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజాయితీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. 'చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా. ఓటుకు కోట్లు కేసు రూపంలో ఆయన తన నిజాయితీ నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం వచ్చింది. అయినా ఆయన విచారణకు సిద్ధపడకుండా కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు' అభిప్రాయపడ్డారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ఏవిధంగా ఖర్చు చేశారో లెక్క చెబుతూ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందచేస్తే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందనడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1,050 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.700 కోట్లు ఇచ్చిందని, వీటికి ఇప్పటివరకు పూర్తిగా లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments