Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా.. అయినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు: పురంధేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజాయితీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. 'చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా. ఓటుకు కోట్లు కేసు రూపంలో ఆయన తన నిజాయితీ నిరూపించుకున

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (10:55 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజాయితీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. 'చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా. ఓటుకు కోట్లు కేసు రూపంలో ఆయన తన నిజాయితీ నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం వచ్చింది. అయినా ఆయన విచారణకు సిద్ధపడకుండా కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు' అభిప్రాయపడ్డారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ఏవిధంగా ఖర్చు చేశారో లెక్క చెబుతూ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందచేస్తే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందనడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1,050 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.700 కోట్లు ఇచ్చిందని, వీటికి ఇప్పటివరకు పూర్తిగా లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments