Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలోకి జంప్ కానున్న దగ్గుబాటి దంపతులు!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (11:31 IST)
కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన దగ్గుబాటి దంపతులు మళ్లీ సొంత గూటికే చేర నున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. 
 
చంద్రబాబును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న దగ్గుబాటి దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి. 
 
అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది చరిత్ర చెబుతున్న సత్యం కాబట్టి ఈ పరిణామం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments