Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి విజయవాడ.. 13 కిలోల స్మగ్లింగ్ గోల్డ్ బిస్కెట్లు సీజ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:43 IST)
విజయవాడలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ఈ స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
13 కిలోల బంగారం బిస్కెట్లను సీజ్ చేసి.. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, కారులో సోదాలు చేశారు. 
 
ఈ బంగారం బిస్కెట్లను బ్యాగుల్లో పెట్టుకుని నలుగురు వ్యక్తులు వస్తున్నారు. ఆ బ్యాగుల్ని పరిశీలించగా.. గోల్డ్ బిస్కెట్లు కనిపించాయి. వాటిపై ఫారెన్ మార్క్‌ చేసి ఉంది. అరెస్ట్ చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. 
 
ఇది విదేశీ బంగారమని.. దీని విలువ రూ.8కోట్ల వరకు వుంటుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.32.8 కోట్ల విలువచేసే 59.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments