Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి విజయవాడ.. 13 కిలోల స్మగ్లింగ్ గోల్డ్ బిస్కెట్లు సీజ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:43 IST)
విజయవాడలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ఈ స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
13 కిలోల బంగారం బిస్కెట్లను సీజ్ చేసి.. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, కారులో సోదాలు చేశారు. 
 
ఈ బంగారం బిస్కెట్లను బ్యాగుల్లో పెట్టుకుని నలుగురు వ్యక్తులు వస్తున్నారు. ఆ బ్యాగుల్ని పరిశీలించగా.. గోల్డ్ బిస్కెట్లు కనిపించాయి. వాటిపై ఫారెన్ మార్క్‌ చేసి ఉంది. అరెస్ట్ చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. 
 
ఇది విదేశీ బంగారమని.. దీని విలువ రూ.8కోట్ల వరకు వుంటుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.32.8 కోట్ల విలువచేసే 59.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments