Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావే తనకు పెట్టుబడి... కోటి రూపాయల బీమా చేయించి హత్యతో డబ్బు లాగేసాడు...

డబ్బు ఆర్జన అనేది కష్టంతో కాకుండా అడ్డదారుల్లో సంపాదించడం అనే కాన్సెప్టుకు వెళ్లినపుడు అది నేరమయంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. కదిరి వెంకటేష్ అనే వ్యక్తి బావమరిది కుప్పిలి నాగేంద్ర అతడి బావనే పెట్టుబడిగా ఎంచుకున్నాడు. అతడి పేరున కోటి 19 లక్షలు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (22:23 IST)
డబ్బు ఆర్జన అనేది కష్టంతో కాకుండా అడ్డదారుల్లో సంపాదించడం అనే కాన్సెప్టుకు వెళ్లినపుడు అది నేరమయంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. కదిరి వెంకటేష్ అనే వ్యక్తి బావమరిది కుప్పిలి నాగేంద్ర అతడి బావనే పెట్టుబడిగా ఎంచుకున్నాడు. అతడి పేరున కోటి 19 లక్షలు బీమా చేయించాడు. తనపై ఎంతో ప్రేమతో బావమరిది కోటి రూపాయల బీమా చేయించాడని అతడు మురిసిపోయాడు. 
 
కానీ గత ఏడాది ఆగస్టు నెలలో బావను తీసుకుని రైలు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో రైలు నుంచి కిందికి తోసి హత్య చేశాడు. ఐతే అది ప్రమాదమని అందరినీ నమ్మించాడు. పొరబాటున ఆయన రైలు నుంచి జారిపడి చనిపోయాడని చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో కేసు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. డబ్బు కోసమే బావను రైలు నుంచి తోసి చంపేసినట్లు తేలింది. అతడు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకుని రూ. 69 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ కేసులో నిందితులయిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు రాంగోపాల్ వర్మకు జైలుశిక్ష... ఎందుకో తెలుసా?

సింగర్‌గా మారిపోయిన డాకు మహారాజ్.. పాట పాడిన బాలయ్య (video)

చిరంజీవి అభిమానిని అన్నా బాలకృష్ణ గారు ఎంతో ప్రోత్సహించారు : దర్శకుడు బాబీ కొల్లి

నా కలెక్షన్స్ ఒరిజినల్, నా అవార్డ్స్ ఒరిజినల్, నా రివార్డ్స్ ఒరిజినల్ : నందమూరి బాలకృష్ణ

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments