Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళ అరెస్టు..

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (21:34 IST)
అనంతపురం జిల్లాలో చాలా కాలంగా బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. తాడిపత్రి, కదిరి ప్రాంతాలలో మట్కా,క్రికెట్ బెట్టింగులు షరామామూలే, నిన్నటి దాకా ప్రపంచ కప్ బెట్టింగులతో నానా హంగామా చేస్తే.. ప్రస్తుతం బెట్టింగు రాయుళ్ళు ఐపిఎల్ లో తెగ జోరుగా బెట్టింగులు చేస్తున్నారు. తాజాగా తలుపుల మండలంలో పోలీసుల దాడిలో బెట్టింగు రాయుళ్ళు పట్టుబడ్డారు. 
 
తలుపుల మండలంలో 9మంది ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై గోపాలుడు తెలియజేశారు. వారి నుంచి రూ.21,300 నగదు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను సోమవారం కదిరి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments