Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ బెట్టింగు రాయుళ్ల అరెస్టు

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (09:34 IST)
భారత్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున బెట్టింగులు జరిగాయి. లక్షల మొత్తంలో చేతులు మారాయి. భారత జట్టుపై ఎక్కువ ఆశలు పెట్టుకుని పూర్తిగా నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసులు ఓ ముఠా నిర్వహిస్తున్న బెట్టింగు కార్యక్రమాన్ని బట్టబయలు చేసింది.  
 
ప్రపంచకప్లో భారత్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును యాంటీ గుండా స్క్వాడ్ గురువారం రాజమండ్రిలో రట్టు చేసింది. స్థానిక సీతంపేట మూలగొయ్యి సెంటర్ వద్ద ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం యాంటీ గుండా స్క్వాడ్కు అందింది.
 
దాంతో సదరు ఇంటిపై యాంటీ గుండా స్క్వాడ్ అధికారులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లతోపాటు రూ. 70 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments