Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణాసంచా పేలుడు ఘటనలో 13 మంది మృతి... పెరిగే అవకాశం

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (17:34 IST)
తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లిలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో 13 మంది మృతి చెందారు. బాణాసంచా తయారీ సమయంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించడంతో అక్కడంతా పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. 
 
ఈ మంటల్లో చిక్కుకున్న కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. కాగా ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతి లేదని, కొంతమంది వ్యక్తులు స్థానికంగా బాణాసంచా తయారు చేస్తూ వుండగా ఈ పేలుడు సంభవించింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments