Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది? రామకృష్ణ

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:53 IST)
జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పూర్తిగా అధికార పార్టీకి అనుకూలం అని వ్యాఖ్యానిస్తోంది. అధికార వైసీపీకి అనుకూలంగా ఉంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ నుండి పోలింగ్ వరకు ఏకపక్షంగా సాగాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 
అధికార వైయస్సార్ కాంగ్రెస్ దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతో ఎన్నికల ప్రక్రియ గడిచింద‌ని, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏకపక్షమే అని విమర్శించారు. పోలింగ్ కు ముందు కనీసం 4 వారాలు ఎన్నికల కోడ్ అమలులో ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేద‌ని, ఈ ఎన్నికలను రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింద‌ని చెప్పారు. హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంద‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments