Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎంపీలు.. మంత్రులు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా : సీపీఐ

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (12:45 IST)
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
 
తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. అయితే, బెదింపులకు కేంద్రం తలొగ్గే ప్రసక్తే లేదని, ఆ పరిస్థితిలో కేంద్రం లేదని ఆయనే సమాధానిచ్చారు.
 
దీనిపై రామకృష్ణ సోమవారం మాట్లాడుతూ ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. పార్లమెంటులో పదిరూపాయలకే బిర్యానీ తింటున్న ఎంపీలు రాష్ట్రాన్ని పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ చేపట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments