Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరమానందయ్య శిష్యుల కథలా టీడీపీ పాలన : నారాయణ

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (15:32 IST)
రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా ఉందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె నారాయణ విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పట్టణమంత కూడా లేని సింగపూర్‌కు చంద్రబాబు తరచుగా ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
 
సింగపూర్‌కు కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తరహాలోనే చంద్రబాబు కూడా విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని... చివరకు మాల్యాకు పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందేమో అని అన్నారు. 
 
ఇకపోతే.. టీడీపీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా తయారైందని విమర్శించారు. రుణమాఫీ అమలు చేసి చెట్టుకింద పాలించినా ఎంతో బాగుంటుందని... పెద్దపెద్ద భవనాల్లో పాలన చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments