Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్రగడ అలా చేయడం సతీసహగమనాన్ని ప్రోత్సహించడమే: నారాయణ

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (18:50 IST)
కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షలో భార్యను కూర్చోబెట్టడం సతీసహగమనాన్ని ముద్రగడ ప్రోత్సహించడమేనని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ దీక్షకు కూర్చున్న ముద్రగడ.. సోమవారంతో తన దీక్షకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షలో భార్యను ఎందుకు కూర్చోబెట్టారని నారాయణ ప్రశ్నించారు. 
 
ఆపదమొక్కులవాడిలా హామీలిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంలో ఇరుక్కుపోతున్నారని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపు కులస్తులను బీసీల్లో చేర్చడం అంత సులభమైన పని కాదని చంద్రబాబుకు బాగా తెలుసునని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని పార్టీలపై ఈసీ చర్యలు తీసుకోవాలని, కొరడా ఝళిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments