Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ నేత లేఖ..ఏం రాశారో తెలుసా?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:55 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిల్‌పైన‌ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాల‌ని కోరారు.

ఏపీలో కరోనా వైరస్ జైళ్లకు కూడా వ్యాపించ‌డంతో పాటు పలు జైళ్లలో ఖైదీలకు, సిబ్బందికి కరోనా సోకింద‌న్నారు. ఒక్క కడప జైల్లోనే 395 మందికి ఖైదీలకు కరోనా సోకినట్లు తెలుస్తోంద‌ని పేర్కొన్నారు.

న్యాయ పరిధికి లోబడి ఖైదీలను విడుదల చేయాలని ఇప్ప‌టికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినప్పటికీ స్పందన లేద‌ని తెలిపారు.

ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నార‌ని ఈ నేప‌ధ్యంలో త‌న లేఖ‌పై ఆలోచ‌న చేయాల‌ని రామకృష్ణ విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments