Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు ఆయుష్ ద్వారా కోవిడ్ నివారణ మందు

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (06:50 IST)
రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కావటంతో విద్యార్థులకు కోవిడ్ జాగ్రత్తలతో పాటు ఆయుష్ శాఖ ద్వారా మందు పంపిణీ చేసెందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రాజెక్ట్ అమృత్ పేరుతో నిర్వహించే ఈ పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న "ఆర్సెనిక్ ఆల్బమ్ 30సి" మందు పూర్తిగా ఉచితంగా అందజేయనున్నారు.

ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 17 మండలాల్లో రెసిడెన్సియల్, కే జి బి వి లలో పంపిణీ చేసి మంచి ఫలితాలు సాధించటం జరిగింది.

ప్రస్తుతం ఎంపిక చేసిన తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్ జి ఓ సహకారంతో మందును విద్యార్థులకు పంపిణీ చేసెలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్ ను ఆదేశించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments