Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కర్ఫ్యూ కావలిలో మహిళా ఉద్యోగి ప్రాణం తీసింది

Webdunia
బుధవారం, 5 మే 2021 (22:50 IST)
కావలి ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి సంధ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నెల్లూరు నగరంలో నివసిస్తున్న ఈమె కర్ఫ్యూ వల్ల తిరుగు ప్రయాణంలో బస్సులు ఉండవని స్కూటీపై వచ్చారు.

విధి నిర్వహణ అనంతరం ఇంటికి వెళ్తుండగా  దగదర్తి మండలం సున్నపుబట్టీ వద్ద ప్రమాదవశాత్తూ మరణించారు. మామూలుగా  డ్యూటీకి రోజు బస్సులో వచ్చి బస్సులో వెళ్లేవారు. కర్ఫ్యూ కారణంగా స్కూటీపై వెళ్తూ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments