కోవిడ్ కర్ఫ్యూ కావలిలో మహిళా ఉద్యోగి ప్రాణం తీసింది

Webdunia
బుధవారం, 5 మే 2021 (22:50 IST)
కావలి ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి సంధ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నెల్లూరు నగరంలో నివసిస్తున్న ఈమె కర్ఫ్యూ వల్ల తిరుగు ప్రయాణంలో బస్సులు ఉండవని స్కూటీపై వచ్చారు.

విధి నిర్వహణ అనంతరం ఇంటికి వెళ్తుండగా  దగదర్తి మండలం సున్నపుబట్టీ వద్ద ప్రమాదవశాత్తూ మరణించారు. మామూలుగా  డ్యూటీకి రోజు బస్సులో వచ్చి బస్సులో వెళ్లేవారు. కర్ఫ్యూ కారణంగా స్కూటీపై వెళ్తూ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: సర్దార్ పటేల్ ని స్పూర్తిగా తీసుకోవాలి - వాటిపై అసెంబ్లీలో చట్టాలు చేయాలి : చిరంజీవి

Shobhita Dhulipala: నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ తో శోభిత ధూళిపాళ తమిళ్ ఎంట్రీ ?

Rakul Preet Singh : ఐటం గాళ్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్

నారా రోహిత్ పెళ్లాడిన సిరి ఎవరో తెలుసా? సీఎం బాబు దంపతుల ఆశీర్వాదం

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments