Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపై తిరుగుతున్న కరోనా రోగులు .. హడలిపోతున్న హిందూపురం వాసులు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, కర్నూలు జిల్లాలో ఈ వైరస్ మరింతగా విజృంభిస్తోంది. అలాగే, అనంతపూరం జిల్లాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదైవున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలి ఈ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కానీ, వారు ఏమాత్రం ఆస్పత్రుల్లో ఉండకుండా రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆస్పత్రి చుట్టుపక్కల నివసించేవారు తీవ్రంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురంలో సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి వుంది. ఇందులో హిందూపురం ప్రాంతంలో కరోనా సోకిన కొందరిని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వీరెవరూ ఇతరులను కలవరాదని, బయటకు కూడా రాకూడదని ఆసుపత్రి వర్గాలు స్పష్టంగా చెబుతున్నారు. 
 
వీరెవరూ వినే పరిస్థితిలో లేరు. వీరంతా గదుల నుంచి బయటకు వచ్చి, వారిష్టం వచ్చినట్టు విహారం చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు చెప్పినా వినడం లేదు. దీంతో వారు తమతమ గదుల నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా పెట్టాలని, భద్రతను పెంచాలని, లేకుంటే ప్రమాదకర పరిస్థితులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments