Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గని కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 115 కోవిడ్ కేసులు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మంగళవారం 115 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3,791కు చేరుకుందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 
 
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లదేదు. శాంపిల్స్‌ను పరీక్షించగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 33 మందికి కరోనా సోకింది. 
 
గత 24 గంటలుగా రాష్ట్రంలో ఎలాంటి కరోనా మృతులు నమోదు కాలేదు. 40 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ 2209 మంది డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments