Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు కరోనా, చెప్పిందెవరో తెలుసా..?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (18:08 IST)
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. కరోనా ప్రారంభం నుంచి ఇంట్లోనే కూర్చుని ఉన్న చంద్రబాబుకు కరోనా వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
 
కరోనా రావడంతో ఇంట్లో ఐసోలేషన్లో చంద్రబాబు ఉన్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఉన్న చంద్రబాబుకు బయట ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లు, ఐసోలేషన్లలో వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవ చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్సలు చేయడం సరైంది కాదన్నారు.
 
చంద్రబాబు ఆరోపణలు చేసే ముందు బయటకు వచ్చి క్వారంటైన్లలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారో చూడాలే తప్ప అనవసరంగా ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు. తిరుపతిలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ మీటింగ్‌లో మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మాట్లాడిన నారాయణస్వామి ప్రతిపక్ష నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments