Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధుల తగాదా.. చిలికి చిలికి గాలివానలా...గవర్నర్‌కు పంచాయితీ!

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (12:15 IST)
కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. 
 
ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్‌కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్‌లు వేర్వేరుగా గవర్నర్‌ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు వినిపించారు. ఇదే సమయంలో ఉమ్మడి సంస్థలకు చెందిన నిధులను ఏకపక్షంగా బదలాయించరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బ్యాంకర్లను ఆదేశించారు. 
 
నిధుల బదలాయింపుకు కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన సంక్షేమ కార్మికుల బోర్డు నుండి 610 కోట్ల రూపాయల నిధులు విజయవాడ బ్యాంకులకు బదలాయింపు, దీనిపై తెలంగాణ ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడంపై శుక్రవారం పెద్ద దుమారం చెలరేగింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments