Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరి తెలుగు పరిస్థితి ఏమిటి - రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (18:09 IST)
హిందీ భాషని దక్షిణాది రాష్ట్రాలలో నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చాలన్న కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. 
 
ఇది తమ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని పేర్కొన్న ఆయన... దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగేననీ, మరి అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చగలరా? అని ప్రశ్నించారు.
 
పాలకుల నిర్లక్ష్యం కారణంగా రెండవ స్థానంలో ఉండిన తెలుగుభాష మూడోస్థానానికి పడిపోయిందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆక్రోశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments