Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ప్రాంతవాసుల వినతులు ఇవిగో... రైల్వే మంత్రితో కోమటిరెడ్డి భేటీ

Webdunia
బుధవారం, 24 జులై 2019 (16:49 IST)
కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి లోక్‌సభ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రాంతవాసుల వినతులను ఓ పత్రంలో అందజేశారు. 
 
ముఖ్యంగా, శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్‌లలో ఆపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు 30 వేలకు పైగా జనాభా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, రోజువారి కూలీలు అనునిత్యం వళ్లి వస్తుంటారు. వీరంతా సరైన రైలు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
రాష్ట్ర నలుమూలల నుండి ప్రతిరోజు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం 50 వేల మందికి పైచిలుకు భక్తులు వస్తుంటారు. రైల్వే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments