Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిందనీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (11:15 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఈ వైరస్ సోకిందన్న భయం అనేక మంది ప్రాణాలను తీస్తోంది. చదువుకున్న వాళ్లు కూడా ఈ వైరస్‌కు భయపడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒకరు కరోనా వైరస్ సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గంగిరెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఇటీవల కరోనా లక్షణాలు బయపడటంతో పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దీంతో ఆయన్ను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే, చికిత్సా సమయంలో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్ళపల్లి అనే ప్రాంతంలో రైలులో నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments