Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిందనీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (11:15 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఈ వైరస్ సోకిందన్న భయం అనేక మంది ప్రాణాలను తీస్తోంది. చదువుకున్న వాళ్లు కూడా ఈ వైరస్‌కు భయపడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒకరు కరోనా వైరస్ సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గంగిరెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఇటీవల కరోనా లక్షణాలు బయపడటంతో పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దీంతో ఆయన్ను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే, చికిత్సా సమయంలో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్ళపల్లి అనే ప్రాంతంలో రైలులో నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments