Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగ్రాట్స్ జ‌గ‌న్ సార్! వైసీపీ మంత్రుల విజ‌య గ‌ర్వం!

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:50 IST)
ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లోనూ అనుకూల ఫ‌లితాలు సాధించిన వైసీపీ నేత‌ల్లో విజ‌య గ‌ర్వం తొణికిస‌లాడుతోంది. ముఖ్యంగా మంత్రులంతా చాలా కుషీగా క‌నిపిస్తున్నారు. త‌మ అధినేత జ‌గ‌న్ సార్ కి మంచి ఫ‌లితాలు అందించామ‌నే ఆనందంలో ఉన్నారు. ప‌లువురు మంత్రులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్ సార్ ని క‌లిసి అభినంద‌న‌లు తెలుపుతున్నారు. 
 
పరిషత్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌, దేవాదాయ ధర్మాదాయశాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ముఖ్య మంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్ దవులూరి దొరబాబు సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన వారిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments