Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి రూరల్ ఎస్సై పైన డాక్టర్ యామిని ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (15:08 IST)
మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త బొమ్మారెడ్డి వెంకట రెడ్డితో విభేదాలు రావడంతో కోర్టును ఆశ్రయించింది భార్య యామిని ప్రియ.
 
గత కొన్ని రోజుల క్రితం భార్యతో కాపురం చేస్తానంటూ భర్త కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కాపురానికి వచ్చింది భార్య. ఐతే ఇంటి దగ్గర కోడలు గొడవ చేస్తుందంటూ అత్త,మామలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
 
పోలీసులు రంగ ప్రవేశం చేసి అసభ్య పదజాలంతో ఎస్సై తనను దూషించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించడని మీడియా ముందు వాపోయింది బాధిత మహిళ, ఆమె తల్లి. బాధిత మహిళను ఆమె తల్లిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రూరల్ పోలీసులు. 
 
ఇంట్లో నిర్బంధించి అత్తా,మామా తనపై దాడి చేస్తుంటే రక్షణ కోసం దిశ యాప్‌కు ఫోన్ చేసినా తనకు న్యాయం జరగలేదని బాధిత మహిళ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments