Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి రూరల్ ఎస్సై పైన డాక్టర్ యామిని ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (15:08 IST)
మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త బొమ్మారెడ్డి వెంకట రెడ్డితో విభేదాలు రావడంతో కోర్టును ఆశ్రయించింది భార్య యామిని ప్రియ.
 
గత కొన్ని రోజుల క్రితం భార్యతో కాపురం చేస్తానంటూ భర్త కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కాపురానికి వచ్చింది భార్య. ఐతే ఇంటి దగ్గర కోడలు గొడవ చేస్తుందంటూ అత్త,మామలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
 
పోలీసులు రంగ ప్రవేశం చేసి అసభ్య పదజాలంతో ఎస్సై తనను దూషించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించడని మీడియా ముందు వాపోయింది బాధిత మహిళ, ఆమె తల్లి. బాధిత మహిళను ఆమె తల్లిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రూరల్ పోలీసులు. 
 
ఇంట్లో నిర్బంధించి అత్తా,మామా తనపై దాడి చేస్తుంటే రక్షణ కోసం దిశ యాప్‌కు ఫోన్ చేసినా తనకు న్యాయం జరగలేదని బాధిత మహిళ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments