Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఏటీఎంలు క్లోజ్‌ - శ్రీవారి భక్తుల నుంచి పెద్దనోట్లకు కమిషన్‌

తిరుపతిలో ఏటీఎం కేంద్రాలు మూడో రోజైన శుక్రవారం కూడా తెరుచుకోలేదు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ వద్ద ఉన్న ఏటీఎంలు పూర్తిగా మూసివేయడంతో శ్రీవారి భక్తులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్ర

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (13:55 IST)
తిరుపతిలో ఏటీఎం కేంద్రాలు మూడో రోజైన శుక్రవారం కూడా తెరుచుకోలేదు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ వద్ద ఉన్న ఏటీఎంలు పూర్తిగా మూసివేయడంతో శ్రీవారి భక్తులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ షాపుల యజమానులు ఇదే అదునుగా పెద్ద నోట్లకు భక్తుల నుంచే కమిషన్లను దండుకుంటున్నారు. 
 
500 రూపాయల నోట్లపై 75 రూపాయల కమిషన్‌, వెయ్యిరూపాయల నోట్లకు 150 రూపాయల కమిషన్‌ను భక్తుల నుంచి ప్రైవేటు షాపు యజమానులు దండుకుంటున్నారు. ఇక చేసేది లేక, తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోలేక ప్రైవేటు హోటల్‌ యజమానులకు పెద్ద నోట్లను భక్తులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. గత మూడురోజులుగా ఎటిఎం కేంద్రాలు లేకపోవడంతో తిరుమలకు వచ్చిన శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments