Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం... రెండు రోజుల వర్ష సూచన

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (10:13 IST)
ఆకాశం మేఘావృతం అవుతోంది.... ముసురు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇదంతా చూస్తూ, మ‌రోసారి వ‌ర్షం త‌ప్ప‌ద‌న్న‌ట్లుంది వాతావ‌ర‌ణం. నిజ‌మే, వ‌చ్చే రెండు రోజులు ఇలాగే ముసురుగా ఉంటుంద‌ని చెపుతున్నారు... వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు. 
 
నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, తూర్పు గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా వెల్లడించారు. 
 
వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వ‌ర్ష సూచ‌న‌లు వ‌చ్చే రెండు రోజుల‌పాటు ఉండ‌టంతో ప్ర‌జ‌లు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల‌ని కోరుతున్నారు. రైతుల‌కు కూడా ఈ వ‌ర్ష సూచ‌న వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments