Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే నెలలో దావోస్‌కు వెళుతున్న ఏపీ సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో దోవోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం రావడంతో దావోస్‌కు వెళ్లాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈ సదస్సు గత యేడాది డిసెంబరు నెలలోనే జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సదస్సును వాయిదా వేశారు. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్ విధానంలోనే జరుగుతున్నాయి. ఈ దఫా మాత్రం భౌతికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మే నెలలో ఆయన దావోస్‌కు వెళ్లి ఈ సదస్సులో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం.. 2వేల ఎకరాలు.. 2500 సినిమాలు

వెకేషన్‌లో మెహ్రీన్.. ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

ఉషాకిరణ్ సంస్థకు గౌవరం సమాజ కథలను వెలికి తీసిన ఘనత రామోజీరావుదే

చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు : నందమూరి బాలకృష్ణ

జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యo క్షీణించింది: నిర్మాత నట్టి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments