Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే నెలలో దావోస్‌కు వెళుతున్న ఏపీ సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో దోవోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం రావడంతో దావోస్‌కు వెళ్లాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈ సదస్సు గత యేడాది డిసెంబరు నెలలోనే జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సదస్సును వాయిదా వేశారు. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్ విధానంలోనే జరుగుతున్నాయి. ఈ దఫా మాత్రం భౌతికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మే నెలలో ఆయన దావోస్‌కు వెళ్లి ఈ సదస్సులో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments