శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (11:18 IST)
శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలోని నర్సన్నపేటలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీసర్వే) పత్రాల పంపిణీని ప్రారంభించనున్నారు. 
 
ఇఁదుకోసం జగన్ తాడేపల్లి నుంచి బుధవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు నర్సన్నపేట ప్రభుత్వం జూనియర్ కాలేజీ మైదానానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 
 
ఈ కార్యక్రమాలన్ని పూర్తి చేసుకుని మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం జగన్ జిల్లా పర్యటన సందర్భంగా గట్టి భద్రతను కల్పించారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా సారించారు. సీఎం వస్తుండటంతో విపక్ష నేతలను హౌస్ అరెస్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments