Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే నవ్యాంధ్ర రాజధానిగా విశాఖపట్టణం : ఏపీ సీఎం జగన్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (14:23 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని ఈ ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ ఏపీ రాజధాని కాబోతుందని ఆయన ప్రకటించారు. అలాగే, తాను విశాఖకు మకాం మార్చబోతున్నట్టు తెలిపారు. 
 
అందువల్ల పారిశ్రామికవేత్తలను కూడా విశాఖకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 12 శాతం వృద్దిరేటుతే ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ళుగా ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన గుర్తు చేశారు. విశాఖలో సుధీర్ఘ తీరప్రాంతం ఉందని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments