Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ విడుదల

Webdunia
సోమవారం, 16 మే 2022 (11:41 IST)
ఏపీ సర్కారు వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే నేడు… రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఈ కార్యక్రమంలో భాగంగానే.. నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు జగన్‌. ఏలూరు జిల్లా గణపవరం మండలం గణపవరంలో వైయస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
 
మొదటి విడతగా రూ. 5,500లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, ఏలూరు జిల్లా గణపవరం నుంచి వర్చువల్‌గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
 
ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500ల రైతు భరోసా సాయం చేస్తోంది. ఈ నెల 31న కేంద్రం ఇవ్వనున్న పీఎం కిసాన్‌ నిధులు 2వేలు… మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments