అక్టోబర్ 23న పూజకు ముహూర్తం.. దసరా నాటికి సీఎం కార్యాలయం మార్పు

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (08:11 IST)
దసరా నాటికి విశాఖకు సీఎం కార్యాలయం మార్చేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న విశాఖలో క్యాంపు కార్యాలయం పూజకు ముహూర్తం బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. 
 
ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయం ఏదీ ఇంకా తీసుకోలేదని స్పష్టం అయ్యింది. విశాఖలో ఏర్పాట్లు ఓ కొలిక్కి రావడంపై సీఎం షెడ్యూల్ ఆధారపడి ఉంటుందని టాక్ వస్తోంది. 
 
అక్టోబర్ మొదటి వారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం వుంది. అక్టోబర్ 23న కొత్త కార్యాలయం పూజకు సీఎం వెళ్లే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాల సమాచారం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments