Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ... తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు

వరుణ్
ఆదివారం, 14 జనవరి 2024 (15:02 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సీఎం క్యాంపు కార్యాలయమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ఈ సంక్రాంతి సంభరాలను ఘనంగా నిర్వహించగా, ఈ వేడుకల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 
 
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఆలయం తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా నిర్వహించారు. కార్యక్రమాలన సీఎం జగన్ వైఎస్ భారతిలు ఆసక్తిగా తిలకించారు. జగన్ దంపతులు గోమాతకు పూజ చేసి, ఆ తర్వాత భోగి మంటలను వెలిగించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ తెల్ల చొక్కా, తెల్ల పంచె, భుజంపై కండువాతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. తన అర్థాంకి వైఎస్ భారతీతో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని  వేడుకంటూ ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments