Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరికి సీఎం జ‌గ‌న్ నివాళి

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (10:55 IST)
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ పూలుజల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొన్నారు.

ఆంధ్ర కేస‌రి ఎంతో పోరాట ప‌టిమ గ‌ల నాయ‌కుడ‌ని, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా ఆయ‌న వ‌జ్ర సంకల్పంతో ప‌ని చేశార‌ని కొనియాడారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేసి, న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments