Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి నిధుల విడుదల

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (10:43 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. పథకానికి మార్పులు చేసి కళ్యాణ మస్తు పథకంలో తొలి త్రైమాసికానికి లబ్దిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం నేడు వారికి ఖాతాల్లో ప్రభుత్వ సాయాన్ని జమ చేయనుంది.
 
అక్టోబర్‌ 2022-డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
 
పేద తల్లిదండ్రులకు తమ పిల్లల పెళ్లిళ్లు భారంగా కాకూడదనే ఉద్దేశంతో వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు వారికి అండగా నిలుస్తోంది జగన్ సర్కార్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments