వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి నిధుల విడుదల

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (10:43 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. పథకానికి మార్పులు చేసి కళ్యాణ మస్తు పథకంలో తొలి త్రైమాసికానికి లబ్దిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం నేడు వారికి ఖాతాల్లో ప్రభుత్వ సాయాన్ని జమ చేయనుంది.
 
అక్టోబర్‌ 2022-డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
 
పేద తల్లిదండ్రులకు తమ పిల్లల పెళ్లిళ్లు భారంగా కాకూడదనే ఉద్దేశంతో వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు వారికి అండగా నిలుస్తోంది జగన్ సర్కార్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments